రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఉద్యోగాలు భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 452 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కింద ఉన్న నోటిఫికేషన్ క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు.
దరఖాస్తులు ఆన్లైన్ లో మాత్రమే స్వీకరిస్తారు.
నోటిఫికేషన్ పూర్తిగా ఏప్రిల్ 15న విడుదలవుతుంది. కింద ఇచ్చిన షార్ట్ నోటిఫికేషన్ ను గమనించగలరు.
ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హత ఏదైనా డిగ్రీ మాత్రమే. ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Install our App from Play Store
నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాల కొరకు కింద ఉన్న అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించగలరు.
ఆర్గనైజేషన్ | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
ఖాళీలు | 3000 |
విద్యార్హత | ఏదైనా డిగ్రీ |
నోటిఫికేషన్ లింక్ | క్లిక్ హియర్ |
అఫీషియల్ వెబ్ సైట్ | క్లిక్ హియర్ |
మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.